విద్యార్థినిపై ప్రిన్సిపాల్ దారుణం..

విద్యార్టులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించాడు. అమానుష సంఘటన రంగారెడ్డి జిల్లాలో జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటాసింగారంలో జరిగింది. జానెట్ జార్జి మెమోరియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాదరావు(47) అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధిత విద్యార్థిని ప్రిన్సిపాల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సదరు కామాంధుడైన ప్రసాదరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కీచక ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *