విద్యార్థినిపై ప్రిన్సిపాల్ దారుణం..
విద్యార్టులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించాడు. అమానుష సంఘటన రంగారెడ్డి జిల్లాలో జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటాసింగారంలో జరిగింది. జానెట్ జార్జి మెమోరియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రసాదరావు(47) అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాధిత విద్యార్థిని ప్రిన్సిపాల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సదరు కామాంధుడైన ప్రసాదరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Türkiye’deki Resmi Web Sites
- Pragmatic Play- Slot Makineleri Oynayın
- “где Лучше Ставить Ставки На Спорт Делать Ставки, Зарегистрироваться Через Интернет, Где Можно Поставить Онлай
- “1win Giriş Resmi Casinos Sitesi Turcian 1vi
- Mostbet Türkiye Bahis Şirketi » Giriş Yap Ve Oyn
కీచక ప్రిన్సిపాల్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని కోరుతున్నారు.