శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
గుంటూరు జిల్లాలో ని దశావతార వెంకటేశ్వర ఆలయానికి శుక్రవారం జనసేన పార్టీ అధినేత , సినీనటుడు పవన్ కళ్యాణ్ 1.32 కోట్లు చెక్కు రూపంలో విరాళం అందజేశారు. ఆయన ఇచ్చిన విరాళాన్ని స్వామి వారి నిత్య అన్నదాననికి వినియోగించు కోవలని కోరారు.
అంతకు ముందుగా అలయ ధర్మకర్తలు లింగమనేని పూర్ణ భాస్కర రావు, రమేష్ వేద మంత్రో చ్చా రణ నడుమ స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.