YSRCP అధికారం లోకి రాగానే ఇలాగ జరుగుతున్నాయి ఏంటి?

కోత మొదలైంది రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేదు ఈ కోతని ..

అనంతపురం మద్దెలచెరువు గ్రామంలో, కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో TDPవారి ట్రాక్టర్జ్, జెసిబి ధ్వంసం చేసిన YCP కార్యకర్తలు.

డోన్ మండలం మల్లెపల్లె గ్రామ శివారులో టీడీపీ నేత దారుణ హత్య కృష్ణగిరి మండలం తపలకొత్తూరు శంకర్ రెడ్డి గా గుర్తింపు

ప్రజలు కోరుకుంటున్నది హత్యా రాజకీయాలు కాదు ..
కాస్త గుర్థించండి…

ప్రజా తీర్పుకే కట్టుబడి ఉంటాము అని పార్టీలు చెబుతున్నాయి…
ప్రజల్ని రక్షించండి ప్లీజ్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *